రైతు భరోసా పధకం

రైతు భరోసా  పథకం  ఈ క్రింద విధంగా  ఉన్న రైతులకి  మాత్రమే వర్తిస్తుంది.


1.సొంతంగా  భూమి ఉంటే 10 సెంట్లు నుండి 5 ఎకరాలు  ఉన్న ప్రతీ రైతుకి ఈ పధకం వర్తిస్తుంది.


2..భూ యజమాని  చనిపోతే  అతని    భార్యకి  ఈ పథకం వర్తిస్తుంది.


3.తల్లితండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో  ఒకరికి  మాత్రమే కౌలు కి  చేసినట్లు అవుతుంది.


4.కౌలు రైతు అయినట్లయితే  50 సెంట్లు లేదా  అంత కంటే ఎక్కువ  సాగు చేస్తూ.... అతని పేరునా భూమి లేనట్లయితే  ఈ పథకం వర్తిస్తుంది.


5.భూ  యజమాని  అంగీకారంతోనే  కౌలు రైతులకి  ఈ పథకం  వర్తిస్తుంది.


6.భూ  యజమాని తన భూమిని  3  లేదా 4 కి  కౌలుకి ఇచ్చినట్లయితే ........ భూ  యజమానితో  పాటు  ఆ కౌలు రైతులలో  ఒకరికి  మాత్రమే  ఈ పథకం  వర్తిస్తుంది.


7.D పట్టా భూముల్లో సాగు చేస్తున్నా రైతులకి కూడా ఈ పథకం వర్తిస్తుంది.


8.ఆన్ లైన్ లో  భూమి నమోదు కాని రైతు కి  కూడా ఈ పధకం వర్తిస్తుంది.


9.ఉద్యానవన పంటలు  పట్టుపరిశ్రమ  చేస్తున్నా  రైతులు కూడా ఈ పధకం వర్తిస్తుంది.


10.స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నా  ఉద్యోగుల్లో  (గుమాస్తాలు, క్లాస్ 4 సిబ్బంది, గ్రూప్ D )రైతులు ఉన్నచో ఈ పథకం వర్తిస్తుంది.


రైతు భరోసా పథకం ఈ క్రింది విధంగా ఉన్న రైతులకి  వర్తించదు.  
       
1.రాజ్యాంగ బద్దమైన పదవులు చేపట్టిన ఎవరికి  కూడా ఈ పథకం వర్తించదు. (మాజీ సర్పంచ్, మాజీ mptc, EX ZPTC, Ex MPP,  Ex MLA)


2.ఒక రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులో ఎవరైనా  ప్రభుత్వ ఉద్యోగి ఐనట్లైతే ఆ కుటుంబానికి   ఈ పథకం వర్తించదు.


3.ఒక  రేషన్ కార్డులో ఉన్న  వ్యక్తుల్లో ఎవరైనా  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో  పనిచేసి.... పదవి విరమణ చేసినట్లయితే  ఈ పథకం వర్తించదు.


4.వ్యవసాయ భూములను ఇల్లా పట్టాలుగా మార్చుకుంటే ఈ పథకం వర్తించదు.


5.వ్యవసాయ భూములను చేపల చెరువులుగా  మార్చుకున్నా  కూడా ఈ పథకం వర్తించదు.


6.గత ముగింపు సంవత్సరానికి  వాణిజ్య వృత్తి పన్నులు (Tax), GST  చెల్లించిన  వారికీ ఈ పథకం వర్తించదు.


7.వృత్తిపరమైన  సంస్థల  క్రింది రిజిస్టరై  తమ వృత్తులను కొనసాగిస్తున్న డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్ట్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్క్ లు  కూడా  వర్తించదు.


8.నెలకి  రూ 10000 లేదా అంతకంటే  ఎక్కువ పింఛన్ పొందుతున్నా వారికి ఈ పథకం వర్తించదు.


9. భూమి .... భూ యజమాని ( తండ్రి  లేక తల్లి )పేరున  ఉంటే..... వాళ్లలో ఎవరైనా  బ్రతికి ఉంటే..... ప్రస్తుతం భూమి సాగు చేస్తున్నా వారసులకు ఈ పథకం వర్తించదు.


10.బంజరు  లేదా  బీడు భూములకు ఈ పథకం వర్తించదు.


  రైతు భరోసా పధకం



రైతు భరోసా  పథకం  ఈ క్రింద విధంగా  ఉన్న రైతులకి  మాత్రమే వర్తిస్తుంది.


1.సొంతంగా  భూమి ఉంటే 10 సెంట్లు నుండి 5 ఎకరాలు  ఉన్న ప్రతీ రైతుకి ఈ పధకం వర్తిస్తుంది.


2..భూ యజమాని  చనిపోతే  అతని    భార్యకి  ఈ పథకం వర్తిస్తుంది.


3.తల్లితండ్రులు చనిపోతే వాళ్లకి ఉన్న వారసులులో  ఒకరికి  మాత్రమే కౌలు కి  చేసినట్లు అవుతుంది.


4.కౌలు రైతు అయినట్లయితే  50 సెంట్లు లేదా  అంత కంటే ఎక్కువ  సాగు చేస్తూ.... అతని పేరునా భూమి లేనట్లయితే  ఈ పథకం వర్తిస్తుంది.


5.భూ  యజమాని  అంగీకారంతోనే  కౌలు రైతులకి  ఈ పథకం  వర్తిస్తుంది.


6.భూ  యజమాని తన భూమిని  3  లేదా 4 కి  కౌలుకి ఇచ్చినట్లయితే ........ భూ  యజమానితో  పాటు  ఆ కౌలు రైతులలో  ఒకరికి  మాత్రమే  ఈ పథకం  వర్తిస్తుంది.


7.D పట్టా భూముల్లో సాగు చేస్తున్నా రైతులకి కూడా ఈ పథకం వర్తిస్తుంది.


8.ఆన్ లైన్ లో  భూమి నమోదు కాని రైతు కి  కూడా ఈ పధకం వర్తిస్తుంది.


9.ఉద్యానవన పంటలు  పట్టుపరిశ్రమ  చేస్తున్నా  రైతులు కూడా ఈ పధకం వర్తిస్తుంది.


10.స్థానిక సంస్థల్లో పనిచేస్తున్నా  ఉద్యోగుల్లో  (గుమాస్తాలు, క్లాస్ 4 సిబ్బంది, గ్రూప్ D )రైతులు ఉన్నచో ఈ పథకం వర్తిస్తుంది.


రైతు భరోసా పథకం ఈ క్రింది విధంగా ఉన్న రైతులకి  వర్తించదు.  
       
1.రాజ్యాంగ బద్దమైన పదవులు చేపట్టిన ఎవరికి  కూడా ఈ పథకం వర్తించదు. (మాజీ సర్పంచ్, మాజీ mptc, EX ZPTC, Ex MPP,  Ex MLA)


2.ఒక రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులో ఎవరైనా  ప్రభుత్వ ఉద్యోగి ఐనట్లైతే ఆ కుటుంబానికి   ఈ పథకం వర్తించదు.


3.ఒక  రేషన్ కార్డులో ఉన్న  వ్యక్తుల్లో ఎవరైనా  కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ శాఖలో  పనిచేసి.... పదవి విరమణ చేసినట్లయితే  ఈ పథకం వర్తించదు.


4.వ్యవసాయ భూములను ఇల్లా పట్టాలుగా మార్చుకుంటే ఈ పథకం వర్తించదు.


5.వ్యవసాయ భూములను చేపల చెరువులుగా  మార్చుకున్నా  కూడా ఈ పథకం వర్తించదు.


6.గత ముగింపు సంవత్సరానికి  వాణిజ్య వృత్తి పన్నులు (Tax), GST  చెల్లించిన  వారికీ ఈ పథకం వర్తించదు.


7.వృత్తిపరమైన  సంస్థల  క్రింది రిజిస్టరై  తమ వృత్తులను కొనసాగిస్తున్న డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు, ఛార్టర్ట్ అకౌంటెంట్లు, ఆర్కిటెక్క్ లు  కూడా  వర్తించదు.


8.నెలకి  రూ 10000 లేదా అంతకంటే  ఎక్కువ పింఛన్ పొందుతున్నా వారికి ఈ పథకం వర్తించదు.


9. భూమి .... భూ యజమాని ( తండ్రి  లేక తల్లి )పేరున  ఉంటే..... వాళ్లలో ఎవరైనా  బ్రతికి ఉంటే..... ప్రస్తుతం భూమి సాగు చేస్తున్నా వారసులకు ఈ పథకం వర్తించదు.


10.బంజరు  లేదా  బీడు భూములకు ఈ పథకం వర్తించదు.